నటి జెత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారికి ఊరట

76பார்த்தது
నటి జెత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారికి ఊరట
ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా, దర్యాప్తు పేరుతో తనకు వేధించినట్లు తెలిపిన జెత్వానీ.. విశాల్ గున్నీతో పాటు మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி