నటి జెత్వానీ కేసు సీఐడీకి అప్పగింత

54பார்த்தது
నటి జెత్వానీ కేసు సీఐడీకి అప్పగింత
ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఫైళ్లన్నింటినీ సీఐడీకి అప్పగించాలని డీజీపీ తిరుమలరావు ఆదేశించారు. కాగా, ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ, సీతారామాంజనేయులు, కాంతి రాణాలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி