రోజువారి వేతనంతో జిల్లా వాసులకు ఉద్యోగ అవకాశాలు

రోజువారి వేతనాలతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ బుధవారం తెలిపారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్స్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే విజయవాడలో రోజువారి వేతనంపై పని కల్పిస్తామని, అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఒంగోలులో ఉన్న ఎన్ఎసి ట్రైనింగ్ సెంటర్ లో సంప్రదించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி