ఎవరీ శంతను నాయుడు?

73பார்த்தது
ఎవరీ శంతను నాయుడు?
శంతను నాయుడు 1993లో పుణెలో జన్మించారు. పుణె యూనివర్సిటీ నుంచి 2014లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత టాటా గ్రూపులో డీజీఎం హోదాలో చేరారు. రతన్‌ టాటాకు మలి వయసులో ఈ యువ ఇంజినీర్ చేదోడు వాదోడుగా నిలిచారు.

தொடர்புடைய செய்தி