దుండగులను కఠినంగా శిక్షించాలి: మాధవీలత (వీడియో)

83பார்த்தது
HYD: దేవి నవరాత్రుల సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గురువారం అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ నేత మాధవీలత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకొని ధ్వంసమైన అమ్మవారి విగ్రహానికి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி