నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

70பார்த்தது
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230.05 పాయింట్ల నష్టంతో 81,381.36 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34.20 పాయింట్ల నష్టంతో 24,964.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠ స్థాయి అయిన 84.07 డాలర్లకు చేరింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி