బస్ భవన్ లో ఆయుధ పూజ చేసిన సజ్జనార్ (వీడియో)

71பார்த்தது
దసరా పర్వదినం సందర్భంగా శుక్రవారం బస్ భవన్లో సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా వాహన, ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పర్వదినం కోసం ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி