దేవి నవరాత్రి ఉత్సవాలు.. ఈ జాగ్రత్తలు, సూచనలు తప్పనిసరి

80பார்த்தது
దేవి నవరాత్రి ఉత్సవాలు.. ఈ జాగ్రత్తలు, సూచనలు తప్పనిసరి
దేవి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి మండపాలను సుందరంగా ముస్తాబు చేసి, డీజే పాటలతో యువతీ యువకులు సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అమ్మవారి మండపాల వద్ద డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలి. డిజే సౌండ్ ఎక్కువగా పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా 12 అక్టోబర్ శనివారం విజయ దశమి వేడుకతో నవరాత్రి ముగుస్తుంది.

தொடர்புடைய செய்தி