డప్పు, చర్మకారులకు పెన్షన్లు ఇవ్వాలి: ప్రేమ్ కుమార్

డప్పు కళాకారులకు, చర్మకారులకు నేటికీ పెన్షన్లు పూర్తిస్థాయిలో పంపిణీ చేయట్లేదని దర్శి దళిత సేన నియోజకవర్గం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో పౌర హక్కుల దినోత్సవం సభలో ఆయన మాట్లాడారు. అలాగే ఎస్సీ కాలనీలలో మంచినీటి ఎద్దడి అధికంగా ఉందని, కరెంటు సమస్య ఉందని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி