విరాళాలు అందించిన వారికి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మంగళగిరి మండలం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ ను కలసి పలువురు దాతలు గురువారం విరాళాలు అందజేశారు. ఈ మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపినట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி