వినుకొండ: మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

70பார்த்தது
వినుకొండ: మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
వినుకొండలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆయనకు స్వాగతం పలికారు. వినుకొండ కొత్తపేటలోని నివాసం వద్ద మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி