ఉండవల్లి: ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం: మంత్రి లోకేశ్

71பார்த்தது
ఉండవల్లి: ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు తరలివచ్చిన ప్రజలకు భరోసా ఇచ్చారు. వివిధ సమస్యలతో ప్రజలు శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி