ఉద్దేశపూర్వకంగానే జగన్ తిరుపతి నాటకం

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కావాలనే తిరుపతి నాటకానికి తెరలేపి విరమించాడని వేమురు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనందబాబు శుక్రవారం రాత్రి పత్రిక ప్రకటన ద్వారా విమర్శించారు. జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరని ఆయన పేర్కొన్నారు. జగన్ తిరుపతి రావడానికి ఎవరు అడ్డుకోలేదని, రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వమని చెప్పినట్లు ఆనంద్ బాబు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி