గాంధీజీని స్ఫూర్తిగా తీసుకోండి: అన్నాబత్తుని

జాతిపిత మహాత్మా గాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి పట్టణం గాంధీచౌక్ లో బుధవారం గాంధీ విగ్రహానికి శివకుమార్, వైసీపీ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி