'టీ' లో ఉమ్మేసి కస్టమర్లకు ఇస్తున్న యువకులు (వీడియో)

60பார்த்தது
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. యువకులు ‘టీ’లో ఉమ్మివేసి కస్టమర్లకు అందిస్తున్న ఘటన ముస్సోరీలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువకులను నౌషాద్ అలీ, హసన్ అలీ గా పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி