పట్టపగలు యువకుడిని తుపాకీతో కాల్చి చంపేశారు (వీడియో)

56பார்த்தது
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలు ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడిని సుభాష్‌గా గుర్తించారు. పాతకక్షలు కారణంగానే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

தொடர்புடைய செய்தி