నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సిపి సుధీర్ బాబు

66பார்த்தது
భువనగిరి జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు సోమవారం పరిశీలించినారు.పట్టణంలోని పలు కూడల్లను, వినాయక మండపాలను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆయన వెంట జోన్ డిసిపి రాజేష్ చంద్ర, అడిషనల్ డీసీపీ, ఏసిపి, సిఐలు, ఎస్ఐలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி