మహిళలు ప్రతిరోజూ రాగి లడ్డూలను తింటే పీరియడ్ నొప్పి తగ్గించుకోవచ్చు: నిపుణులు

77பார்த்தது
మహిళలు ప్రతిరోజూ రాగి లడ్డూలను తింటే పీరియడ్ నొప్పి తగ్గించుకోవచ్చు: నిపుణులు
మహిళలు ప్రతిరోజూ క్యాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే రాగి లడ్డూను తినడం ద్వారా పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు విటమిన్ B దొరికే వేరుశనగలు, 1 గ్లాసు మజ్జిగ లేదా పెరుగు, విటమిన్ Cని అందించే ఒక గ్లాసు ఉసిరి లేదా నిమ్మరసం తీసుకోవాలి. ఖర్జూరం లేదా నల్ల ఎండు ద్రాక్ష, అరటి లేదా జామపండు సైతం పీరియడ్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

தொடர்புடைய செய்தி