ఆమ్రపాలిని టార్గెట్ చేసింది ఎవరంటే?

70பார்த்தது
ఆమ్రపాలిని టార్గెట్ చేసింది ఎవరంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించినా క్యాట్ ఆదేశాలతో తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా GHMC కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలనే వ్యూహాన్ని రచించుకుంటోంది బీజేపీ. ఈ క్రమంలోనే ఐఏఎస్ ఆమ్రపాలిని బీజేపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி