ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులు

80பார்த்தது
ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులు
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మంగళవారం మడికొండ గ్రామంలో ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంబేద్కర్ వార్డు కమిటీ అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్ గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, జవ్వాజి కిషన్, అంకుష్ రాజకుమార్, వెంకటేష్, అనిల్, ప్రణీత్, చంద్రమౌళి, వెంకటస్వామి, వీరస్వామి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி