మున్సిపాలిటీ కమిషనర్‌ను కలిసిన మడికొండ ప్రజలు

54பார்த்தது
మున్సిపాలిటీ కమిషనర్‌ను కలిసిన మడికొండ ప్రజలు
హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలో శుక్రవారం వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వని తానాజీ వాకాడేని మడికొండ బీజేపీ కార్యకర్తలు కలసి వినతి పత్రం అందజేశారు. ధర్మసాగర్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి మడికొండ వైపు నిత్యం వేలాదిగా లారీలు వస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయని.
మడికొండ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయవలసిందిగా భాజపా జిల్లా అధ్యక్షుడు పోనుగోటి వెంకట్రావు తెలిపారు.

தொடர்புடைய செய்தி