క్షేత్రస్థాయిలో పరిశీలన

54பார்த்தது
క్షేత్రస్థాయిలో పరిశీలన
గ్రేటర్ వరంగల్ నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే అభివృద్ది పనుల బిల్లుల చెల్లించడం జరుగుతుందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. బల్దియా పరిధిలోని సురేంద్రపురి కాలనీ ఏకశిలా పార్కు 100 ఫీట్ రోడ్డు వడ్డేపల్లి తదితర ప్రాంతాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాటికి బిల్లుల చెల్లింపుకై కమిషనర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி