ముగిసిన చేపల వ్యాధి నిర్ధారణ శిక్షణ శిబిరం

56பார்த்தது
ముగిసిన చేపల వ్యాధి నిర్ధారణ శిక్షణ శిబిరం
వరంగల్ మామునూరు పివి. నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో రెండవ విడత వ్యాధి నిర్ధారణ, చేపల ఆరోగ్య నిర్వహణపై ఐదు రోజుల శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి నాగమణి, వరంగల్ జిల్లా మత్స్య అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న రైతులు, యువకులకు శనివారం సర్టిఫికెట్లను అందజేసారు.

தொடர்புடைய செய்தி