వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్

54பார்த்தது
వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్
వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సూచించారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల, వెనుకబడిన బాలుర వసతి గృహాన్నీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు.

தொடர்புடைய செய்தி