రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

4007பார்த்தது
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హన్మకొండ ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారు కోళ్లఫామ్ వద్ద సోమవారం ఎదురెదురుగా ఢీ కొన్న కారు, మరియు ఖమ్మం లోని షోరూమ్ కి తరలిస్తున్న ట్రాక్టర్లు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మిగతా వారిని 108 లో హాస్పటల్ కు స్థానికులు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

தொடர்புடைய செய்தி