ముఖ్యమంత్రి సభ రద్దవుతుందా?

1543பார்த்தது
వరంగల్, హనుమకొండ జిల్లాలలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాదు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన వరంగల్ కు బయలుదేరారు. ఇదే సమయంలో వరంగల్, హనుమకొండ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఎన్నికల కోసం నిర్వహించే సభ కొనసాగుతుందా రద్దు అవుతుందా అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி