పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్

70பார்த்தது
పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్
మే 13వ తేదీన జరగనున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజున దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్వీప్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం పై దివ్యాంగుల(అంధులు, బధిరులు)కు అవగాహన కార్యక్రమం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி