పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం

53பார்த்தது
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో పోలీసులు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే 100 కి డయల్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. అనంతరం పోలీసులు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி