ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ

63பார்த்தது
హనుమకొండలోని జడ్పీ హాల్లో శనివారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కాకతీయ యూనివర్సిటీ బంజారా జాక్ నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యార్థులకు అనేక వసతులు కలుగుతాయని అన్నారు. విద్య రంగానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி