జాషువా కవిత్వం దళిత ఉద్యమాలకు దిక్సూచి

50பார்த்தது
జాషువా కవిత్వం దళిత ఉద్యమాలకు దిక్సూచి
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129వ జయంతి కార్యక్రమం శనివారం హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. మంద సంపత్ మాట్లాడుతూ. భారతీయ సమాజంలో పాతుకుపోయిన కుల పీడనను తీవ్రంగా నిరసిస్తూ ఆయన రాసిన గబ్బిలం అనే కావ్యం భారతదేశంలోని కుల వ్యవస్థకు అద్దం పడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி