ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డుల పంపిణీ

78பார்த்தது
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డుల పంపిణీ
విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు గురువారం ప్రగతి చక్రం అవార్డుల పంపిణీ కార్యక్రమం హనుమకొండ డిపోలో డిఎం భూక్యా ధరంసింగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ ఆర్ఎం విజయభాను పాల్గొని మాట్లాడుతు అధిక ఆదాయము, పొదుపుగా ఇంధనం వాడిన ఉద్యోగులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులను అభినందించి అవార్డులను ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி