అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

63பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు తుదిదశకు చేరగా వాటిని త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி