ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

557பார்த்தது
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
హనుమకొండ పట్టణంలోని బ్రాహ్మణ వాడ ఉన్న విద్యానికేతన్ హైస్కూల్ లో 2000-21 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 23 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు.

தொடர்புடைய செய்தி