గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

82பார்த்தது
గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భస్రావాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా హనుమకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నుండి పోలీసులు స్కానింగ్ మిషన్, ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితురాలు స్రవంతి గతంలోనూ ఇదే తరహాలో అక్రమంగా గర్భస్రావానికి పాల్పడంతో స్రవంతిపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.

தொடர்புடைய செய்தி