హత్యకు గురయ్యింది యామినినే

1038பார்த்தது
కాజీపేట అమ్మవారిపేట మధ్య వెంచర్ లో బుధవారం చెట్లపొదల్లో రక్తపు మడుగులో యువతి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్సులో లభించిన ఆధారాలను బట్టి ఆమెను దర్గా కాజీపేటలోని లావుడ్యా తండాకు చెందిన కుమార్ భార్య లావుడ్యా యామిని అలియాస్ కుమారిగా గుర్తించారు. ఆమె ఇక్కడకు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி