ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

5758பார்த்தது
వరంగల్ ఏనుమాములలో ఉన్న ముసలమ్మ కుంట చెరువులో దేశాయిపేటకు చెందిన విజయ్, ఆదాం వారి బంధువులతో కలిసి మంగళవారం ఈతకు వెళ్లారు. చెరువులోకి దూకి మునిగిపోయారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఫైర్, ఎన్డి ఆర్ ఎఫ్ సిబ్బందితో చెరువుల తనిఖీ చేయించి మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరిదీ యుక్త వయసు కావడం, వారికి చిన్నపిల్లలు ఉండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

தொடர்புடைய செய்தி