మామునూర్ లో పీడీఎస్ రైస్ పట్టివేత

62பார்த்தது
వరంగల్ మామునూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ. 1లక్ష 4వేల విలువకలిగిన 40 కింటాళ్లపీడీఎస్ రైస్ ను పట్టుకున్నారు. చిన్న. సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు మామునూరు పరిసర ప్రాంతాల్లో రైస్ సేకరిస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం రాత్రి దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం మామునూరు పోలీసులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி