కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలు

71பார்த்தது
వరంగల్ మండిబజార్ లోని అరబిక్ పాఠశాలలో శుక్రవారం కుక్కర్ పేలడంతో నలుగురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 ఏళ్ల చిన్నారులు అబ్దుల్ రహ్మాన్, సోనుకు ముఖం మీద గాయాలయ్యాయి. నవాజ్ షరీఫ్ అనే విద్యార్థి కుడిచేతికి గాయమైంది. 15 ఏళ్ల బాలుడు నౌషద్కు తీవ్ర గాయాలవడంతో అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி