వరంగల్ విద్యాశాఖ అధికారుల వైఫల్యం

85பார்த்தது
వరంగల్ జిల్లాలో అనుమతులు లేని విద్యా సంస్థలతో పాటు, పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఓంకార్ భవన్ లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி