సట్ట నిర్వహకురాలిపై కేసు

77பார்த்தது
వరంగల్ క్రిస్టియన్ కాలనీ లో సట్టా, మట్కా నిర్వహిస్తున్న మహిళను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గద్దల శ్రీలత పేదలు, ఆటో, బీడీ కార్మికులను టార్గెట్ చేసి మట్టా, సట్కా నిర్వహిస్తున్నది. ఈ మేరకు సీఐ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకొని రూ. 24, 100 నగదు, స్మార్ట్‌ఫోన్‌, సట్టా చిట్టీలను స్వాధీనం చేసుకొని, మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி