ఆయిల్ బాల్స్ వేసిన కార్పొరేటర్

62பார்த்தது
తమ తమ పరిసర ప్రాంతాలలోని ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడం వలన దోమలు పుట్టుక వచ్చి ప్రజల్ని అనారోగ్య పాలు చేస్తున్నాయని వరంగల్ కరీమబాద్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే సందర్భంగా కొత్త కుమ్మర వాడల్లోని ఖాళీ స్థలంలో మురుగునీరు నిలిచి ఉన్న నీటిలో మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఆయిల్ బాయిల్ వేశారు.

தொடர்புடைய செய்தி