వృద్ధుల సౌకర్యార్థం బ్యాటరీ కారు

574பார்த்தது
ఖిలావరంగల్ కి వచ్చే వృద్ధ, దివ్యాంగ పర్యాటకుల సౌకర్యార్థం యూబీఐ, పర్యాటక శాఖకు బ్యాటరీ కారును అందజేసింది. బుధవారం మంత్రి కొండా సురేఖ ద్వారా జిల్లా కలెక్టర్ సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎల్. రాజు, యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ పి. సత్యం, యూనియన్ బ్యాంకు సిబ్బంది రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி