మెట్లబావి అభివృద్ధికి 50 లక్షలు

63பார்த்தது
గత ప్రభుత్వ హయాంలోనే మెట్లబావి అభివృద్ధికి నిధులు విడుదల అయ్యాయని శివనగర్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి మెట్లబావిని సందర్శించి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక కార్పొరేటర్ కొబ్బరి కాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ బావి అభివృద్ధి కి గతంలో నిధులు విడుదల అయిన ఎన్నికల కోడ్ తో ఆగిపోయిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி