సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

56பார்த்தது
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్ స్టేషన్ ను మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలసి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని శ్రీహరి అన్నారు. దేవాదుల ప్రాజెక్టును ప్రాధాన్యతగా గుర్తించి, త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி