ప్రశ్నించే గొంతును గెలిపించాలి

85பார்த்தது
ప్రశ్నించే గొంతు ఏనుగుల రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులంతా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ నాయకులతో సుంకే రవిశంకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపు కోసం గులాబి శ్రేణులంతా కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி