ముగిసిన వేసవి క్రీడా శిబిరాలు

56பார்த்தது
ముగిసిన వేసవి క్రీడా శిబిరాలు
క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో నిర్వహించిన క్రీడా శిబిరాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ మేరకు యువజన క్రీడల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, హ్యాండ్ బాల్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ పొందిన బాలబాలికలకు ధ్రువపత్రాలు అందించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி