విద్యార్థిని బలవన్మరణం

1526பார்த்தது
విద్యార్థిని బలవన్మరణం
చిల్పూర్ మండలం రాజవరంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఈనెల 21న పాఠశాలలో చేరింది. ఇక్కడి వాతావరణం నచ్చకపోవడంతో విద్యార్థిని మనస్థాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி