మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

60பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో కొలువైన శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు సైతం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా స్వామివారికి పట్నాలు వేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி