కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ ను పాత పద్ధతిలోనే పనులు ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.