ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

74பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. వైద్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధులకు హాజరుకాని వైద్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி